ఈ చిత్ర కథకి సంబంధించిన కీలక విషయాలు బయటకి వస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర ముగ్గురు విలన్ లు గా నటిస్తున్నారట. రాంచరణ్ ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు. రామ్ నందన్ తండ్రి ఆపన్న పేద ప్రజల బాగు కోసం పార్టీ స్థాపిస్తారు.