ఇక సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాలు"ఐఐఎఫ్ఏ జోన్"లో భాగంగా ఉంటుంది, అక్కడ ఇండియన్ సెలబ్రిటీలు అయిన షారుఖ్ ఖాన్, కాజోల్, కరణ్ జోహార్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, బన్నీ, లాంటి స్టార్స్ మైనపు విగ్రహాలు కూడా ఉన్నాయి.
రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈమూవీతరువాత సుకుమార్ తో మరో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నారు రామ్ చరణ్.