మొక్కలకు స్థలం లేదట.. బాల్కనీలో పెట్టుకున్న మలయాళ బ్యూటీ

Published : Oct 13, 2020, 06:46 PM IST

తెలంగాణలో ప్రారంభమైన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ వివిధ రాష్ట్రాలకు వ్యాపించింది. ఇతర భాషలకు చెందిన సెలబ్రిటీలు మొక్కలు నాటుతూ దీన్ని మరింత ప్రోత్సహిస్తున్నారు. తాజాగా మలయాళ నటి రాజీషా విజయన్‌ మొక్కలు నాటింది. 

PREV
14
మొక్కలకు స్థలం లేదట.. బాల్కనీలో పెట్టుకున్న మలయాళ బ్యూటీ

హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన రాజీషా విజయన్‌ కేరళలోని తన నివాసంలో మూడు మొక్కలను పెంచుకుంది. 

హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన రాజీషా విజయన్‌ కేరళలోని తన నివాసంలో మూడు మొక్కలను పెంచుకుంది. 

24

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికైన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఆమె చెబుతూ, తనకు మొక్కలంటే చాలా ఇష్టమని, తమ ఇంట్లో ఖాళీ స్థలం లేని కారణంగా ఎంతో ఇష్టంతో పండ్ల మొక్కలను ఇంటి బాల్కనీలో పెట్టుకుంటున్నట్టు తెలిపింది. వాటిని సంరక్షించే బాధ్యత తనదే అని పేర్కొంది. 
 

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికైన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఆమె చెబుతూ, తనకు మొక్కలంటే చాలా ఇష్టమని, తమ ఇంట్లో ఖాళీ స్థలం లేని కారణంగా ఎంతో ఇష్టంతో పండ్ల మొక్కలను ఇంటి బాల్కనీలో పెట్టుకుంటున్నట్టు తెలిపింది. వాటిని సంరక్షించే బాధ్యత తనదే అని పేర్కొంది. 
 

34

ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌కి అభినందనలు తెలిపారు. అంతేకాదు మరో ముగ్గురిని నామినేట్‌ చేశారు. 

ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌కి అభినందనలు తెలిపారు. అంతేకాదు మరో ముగ్గురిని నామినేట్‌ చేశారు. 

44

టెలివిజన్‌ నటిగా, హోస్ట్ గా, హీరోయిన్‌గా రాణిస్తున్న రాజీషా విజయన్‌ మలయాళంలో `ఊరు సినిమాక్కరన్‌`, `జూన్‌`, `ఫైనల్స్`, `స్టాండ్‌ అప్‌` వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం `లవ్‌`, `ఎల్లమ్‌ షెరియకుమ్‌`, `కర్ణన్‌`, `ఖో ఖో` వంటి చిత్రాల్లో నటిస్తుంది.  

టెలివిజన్‌ నటిగా, హోస్ట్ గా, హీరోయిన్‌గా రాణిస్తున్న రాజీషా విజయన్‌ మలయాళంలో `ఊరు సినిమాక్కరన్‌`, `జూన్‌`, `ఫైనల్స్`, `స్టాండ్‌ అప్‌` వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం `లవ్‌`, `ఎల్లమ్‌ షెరియకుమ్‌`, `కర్ణన్‌`, `ఖో ఖో` వంటి చిత్రాల్లో నటిస్తుంది.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories