అయితే ప్రకాష్ రాజ్ పై కూడా అదే స్థాయిలో విమర్శలు, ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. తాజాగా ఊహించని విధంగా ప్రకాష్ రాజ్ కి సంబంధించిన సంఘటన వార్తల్లో నిలిచింది. కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని సర్ ఎంవి ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో ప్రకాష్ రాజ్ కి విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. సాధారణంగా హిందూ సంఘాలు, బిజెపి నేతలు ప్రకాష్ రాజ్ పై విమర్శలు చేస్తున్నారు. కానీ విద్యార్థులకు ప్రకాష్ రాజ్ పై కోపం ఏంటి అనుకుంటున్నారా.. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.