ఈ ఏడాది(2023) దాదాపు రెండు వందల సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. మరికొన్ని ఈ నెలలో విడుదల కావాల్సి ఉన్నాయి. అయితే ఏడాది రామ్చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ రాలేదు. కానీ మిగిలిన హీరోలంతా వచ్చారు. చిరంజీవి రెండు సినిమాలతో, సాయిధరమ్ తేజ్రెండు సినిమాలతో రాగా, పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తలా ఒక్కో సినిమాతో ఆడియెన్స్ ని పలకరించారు.