ఎన్టీఆర్, జాన్వీ కాంబోపై క్రేజ్ నెలకొంది. ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్, జాన్వీ మదర్ శ్రీదేవి జంటగా పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతం చేశారు. వారి వారసులైన జాన్వీ కపూర్, ఎన్టీఆర్ మొదటిసారి జతకడుతున్నారు. హైప్ కి ఇదొక అంశం కారణమైంది.