సౌత్ లో ట్యాలెంటెడ్ హీరోయిన్స్ లో నిత్యామీనన్ ఒకరు. అల మొదలైంది చిత్రంతో నిత్య మీనన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి చిత్రాలు నిత్యా మీనన్ క్రేజ్ పెంచాయి. నిత్యా మీనన్ చివరగా తెలుగులో భీమ్లా నాయక్ చిత్రంలో నటించింది. నిత్యా మీనన్ గతంలో జయలలిత బయోపిక్ చిత్రంలో నటించాల్సింది.