పెళ్లయ్యాక వచ్చిన మొదటి హొలీ పండుగను కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. పండగ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన బట్టలు ధరించారు. భర్త సిద్ధార్థ్ ముఖానికి కియారా స్వయంగా రంగులు పూశారు. చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజిలిచ్చారు.