కరోన కారణంగా భారీగా వినాయక చవితి వేడుకలు నిర్వహించే అవకాశం లేకపోయినా.. ఎవరికి తోచినంతలో గణనాథున్నీ వారు పూజించుకున్నారు. హైదరబాద్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో జరిగిన వేడుకల్లో నందమూరి బాలకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి వేడుకల్లో పాల్గొన్నాడు బాలయ్య.