కరోనా సంక్షోభ సమయంలో పరిశ్రమలో ఓ వివాదం చెలరేగింది. చిరంజీవి ఇంటిలో జరిగిన ఓ మీటింగ్ వివాదాలకు దారితీసింది. తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో కరోనా క్రైసిస్, టాలీవుడ్ లో షూటింగ్స్ మరియు కార్యాచరణపై మాట్లాడానికి చిరంజీవితో పాటు నాగార్జున,రాజమౌళి,సి కళ్యాణ్, త్రివిక్రమ్, కొరటాల వంటి దర్శకులతో పాటు మరికొందరు ప్రముఖులు సమావేశం కావడం జరిగింది.
కరోనా సంక్షోభ సమయంలో పరిశ్రమలో ఓ వివాదం చెలరేగింది. చిరంజీవి ఇంటిలో జరిగిన ఓ మీటింగ్ వివాదాలకు దారితీసింది. తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో కరోనా క్రైసిస్, టాలీవుడ్ లో షూటింగ్స్ మరియు కార్యాచరణపై మాట్లాడానికి చిరంజీవితో పాటు నాగార్జున,రాజమౌళి,సి కళ్యాణ్, త్రివిక్రమ్, కొరటాల వంటి దర్శకులతో పాటు మరికొందరు ప్రముఖులు సమావేశం కావడం జరిగింది.