పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ భేటీలో చిరు, పవన్, నాగబాబు ముగ్గురు సోదరులు ప్రస్తుతం రాజకీయాలపై ఏకాంతంగా కాసేపు మాట్లాడుకున్నారు. చిరంజీవి అండదండలు జనసేన పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తాయి అని చెప్పడం లో ఏమాత్రం సందేహం లేదు.