ప్రసిద్ధ బాలీవుడ్ నటి, ట్రాజెడీ క్వీన్ గా పేరు ప్రఖ్యాతలు సాధించిన మీనా కుమారి జీవితం బయోపిక్ గా వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. బాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయేలా.. మీనాకుమారి బయోపిక్ ను తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ బయోపిక్ ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు.