జర్నలిస్ట్ పై దాడి సంఘటనలో మోహన్ బాబు తీవ్ర ఆరోపణలు, కేసులు ఎదుర్కొన్నారు. ఇంత జరిగినా గొడవలు చల్లారడం లేదు. సంక్రాంతి పండుగ వాతావరణంలో కూడా గొడవలు తప్పలేదు. మోహన్ బాబు, మంచు విష్ణు, ఇతర కుటుంబ సభ్యులు తిరుపతి కాలేజీలో భోగి పండుగని ఆనందంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇంతలో మంచు విష్ణు కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయ్నతించగా పెద్ద రచ్చ జరిగింది. కాలేజీలోకి వెళ్లేందుకు మనోజ్ కి అనుమతి ఇవ్వలేదు.