రాఖీ సినిమాతో సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన మమతా మోహన్ దాస్... తెలుగులో చాలా సినిమాలకు పాటలు పాడింది. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా మారిపోయింది. యమదొంగ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎన్టీఆర్ కి జోడీగా నటించిన మమతా మోహన్ దాస్ ఆ తర్వాత హోమం, చింతకాయల రవి, కింగ్, కేడీ సినిమాల్లో నటించి మెప్పించింది.