అప్పుడు జగతి, మహేంద్ర,వసు రిషులు క్యారమ్స్ ఆడడం మొదలుపెట్టారు. ఎవరెవరు ఒక టీమ్ అనడానికి టాస్ వేస్తారు. అప్పుడు మహీంద్రా, రిషి ని జగతిని ఒక టీంలో పెట్టడానికి చీటింగ్ చేసి రెండు చేతుల్లోనే నల్ల కాయిం నీ ఉంచుకొని రిషిని జగతిని ఒక టీంలో పెడతాడు. అప్పుడు రిషి, రండి మేడం మనం గెలవాలి అని అంటాడు.మహేంద్ర,వసు తో పాటు గౌతమ్,ధరణి లు ఎంతో ఆనందపడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!