ఇక వసుధారా గొడవలు తొందరగా ముగిసిపోయి, ముగ్గురు కలిసి పోతే బాగుంటుంది అని అనుకుంటుంది. రిషి ఒంటరిగా కూర్చొని జరిగిన విషయాలన్నింటినీ తలుచుకొని బాధపడుతూ ఉంటాడు అది చూసిన మహేంద్ర రిషిని మాట్లాడించడానికి వస్తాడు కానీ రిషి మహేంద్ర వైపు చూడటానికి కూడా ఇష్టపడడు.