వసుధర అందరికీ కాల్ చేస్తూ ఉంటుంది కానీ ఎవరూ కూడా కాల్ ఆన్సర్ చేయరు. ఇక రిషి జరిగిన విషయాలను తలుచుకుంటూ ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు. దేవయాని, మహేంద్ర రిషి ని చూస్తూ ఉంటారు జగతి కూడా తన కొడుకుని బాధ పెట్టినందుకు బాధపడుతూ ఉంటుంది. వసుధార ఎవరికి ఫోన్ చేసినా ఆన్సర్ చేయకపోవడంతో గౌతమ్ కు కాల్ చేస్తుంది గౌతమ్ కూడా జగతి, మహేంద్ర,రిషి ల గురించి గతంలో తాను మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలి అనుకుంటాడు.