కృతి శెట్టితో పాటు కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బి కూడా హీరోయిన్స్గా కనిపించబోతున్నారు. ఒకప్పటి హీరోయిన్ దేవయాని కీలక పాత్రలో నటిస్తుంది. అర్జునన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై డా ఐసరి, కె గణేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు. ఇక ఇకనైనా కృతీకి కలిసివస్తుందేమో చూడాలి.