అయితే, రెండేళ్ల ప్రేమాయణం తర్వాత కియారా అద్వానీ బాలీవుడ్ ప్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ఈ ఏడాది ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్నవిషయం తెలిసిందే. జైసల్మేర్ లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. కాగా, పెళ్లి తర్వాత కియారా కొందరి నుంచి విమర్శలు ఎదుర్కొంది.