ఇదిలా ఉండగా కమల్ హాసన్ ప్, లోకేష్ కనకరాజ్ విక్రమ్ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నారు. శనివారం రోజు కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ హైదరాబాద్ లో విక్రమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అనంతరం ఒక క్రేజీ సంఘటన జరిగింది. మెగాస్టార్ చిరంజీవి.. కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ తో పాటు విక్రమ్ టీం ని తన ఇంటికి ఆహ్వానించారు.