ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. మహాభారతాన్ని, కలియుగాన్ని కనెక్ట్ చేస్తూ సినిమా చేయాలనే ఆలోచన రావడమే అద్భుతం. అదే విధంగా రిస్క్ కూడా. కానీ నాగ్ అశ్విన్ సమర్థవంతంగా డీల్ చేసి మెప్పించాడు.