ఇక తర్వాత వాళ్ళను ఇన్వైట్ చేసి ముందు కూర్చోబెడుతారు. హైదరాబాద్ క్లబ్ అవార్డు ఫంక్షన్ మొదలవుతుంది. ఆనంద్ రావు, సౌందర్యలే ఆ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ లు.. అవార్డు తీసుకునేది కూడా ఆమె మనవరాలు జ్వాలానే అనే విషయం ఎవరికి తెలియదు. సౌందర్య స్పీచ్ ఇస్తున్న సమయంలోనే శౌర్య సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది. వాళ్ళని చూసి వీళ్ళు వచ్చారు ఏంటి అనుకుంటూ వెళ్తుంది.