అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం వెండితెరపై అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.
కేరీర్ విషయంలో జాన్వీ కపూర్ భిన్నంగా ముందుకు సాగుతోంది. తల్లి శ్రీదేవి బాటకు చాలా దూరంలో నడుస్తోంది. యంగ్ బ్యూటీ బోల్డ్ అందాలతో అభిమానుల మతిపోగొడుతూ హాట్ టాపిక్ గా మారుతోంది.
ముఖ్యంగా జాన్వీ కపూర్ ఫొటోషూట్ల కోసం నెటిజన్లు ఎంతగానో వేచి చూస్తుంటారు. అంతలా అందాలు ఆరబోస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది జాన్వీ. వీకెండ్ వస్తే చాలు బోల్డ్ అందాలతో ఇంటర్నెట్ ను షేక్ చేసేలా ఫొటోషూట్లు చేస్తోంది.
తాజాగా మరింత ఘాటు అందాలను ప్రదర్శించింది బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న జాన్వీ హాట్ హాట్ గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తోంది. బ్రాలో మైండ్ బ్లాక్ అందాలను చూపిస్తూ పిచ్చెక్కించేసింది.
గ్లామర్ షోతో రచ్చ చేస్తూనే ఉన్న జాన్వీ కపూర్ లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోలకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హాట్ పోజులతో టెంప్టింగ్ చేస్తూ కుర్ర గుండెల్లో అలజడి రేపుతోంది.
మరోవైపు ఫ్యాన్స్ కూడా క్రేజీ కామెంట్లు పెడుతూ పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. కేరీర్ విషయంలోనూ జాన్వీ పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. ఇటీవల లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ అలరిస్తోంది. ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిస్ మహి’లో నటిస్తోంది.