ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్ర(ramachandra ) జానకి, సునందకు డబ్బులు కట్టడంతో అప్పుడు కన్నబాబు వారి దగ్గర ఉన్న సాక్షి పత్రం జానకి ఇవ్వగా వెంటనే జానకి (janaki)ఆ పేపర్ ను చింపి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. తన భర్త ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదని ఆయనకు అండగా తాను ఉన్నాను అంటూ జానకి వారికి వార్నింగ్ ఇస్తుంది.