దిల్ రాజుతో పాటు గా పుష్ప 2 నిర్మాతలు నవీన్ ఎర్నేని & సీఈఓ చెర్రీ లపై కూడా ఐటీ దాడులు నిర్వహించారు. పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1850 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని ఈసినిమా నిర్మాతలు స్వయంగా ప్రకటించారు. దాంతో ఈ రైట్స్ లో ఆ సినిమాకు సబంధించిన పత్రాలు, కలెక్షన్స్ కు సబంధించిన అఫిషియల్ వివరాలను వారుఅడిగినట్టు తెలుస్తోంది. పుష్ప2నిర్మాతతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర’ సినిమాకి ఫైనాన్స్ అందించిన రంగయ్య, అభిషేక్ అగర్వాల్ పై ఐటీ అధికారులు రైట్స్ చేసినట్టు తెలుస్తోంది.