అల్లు అర్జున్ మెగా హీరో అనే బ్రాండ్ నుండి బయటకు రావాలని చూస్తున్నాడనే వాదన ఉంది. కొన్నాళ్లుగా అల్లు-కొణిదెల ఫ్యామిలీస్ మధ్య దూరం పెరిగిందనే వాదన ఉంది. దువ్వాడ జగన్నాథం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అల్లు అర్జున్ సీరియల్ అయ్యాడు. వాళ్ళు పదే పదే పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలని గోల చేయడంతో అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు. చెప్పను బ్రదర్ అని అప్పట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్ పవన్ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురి చేసింది.