నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. నేడు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. రవితేజ నటన, టెక్నికల్ అంశాలు బ్రిలియంట్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. టైగర్ నాగేశ్వర రావు పాత్రకి కావాల్సిన విధంగా రవితేజ మాస్ యాటిట్యూడ్ తో అదరగొట్టారు.