ఎందుకంటే నిధి అగర్వాల్, నభా నటేష్ ప్రభావం టాలీవుడ్ తగ్గింది. వీళ్లిద్దరికీ ఆఫర్స్ దాదాపుగా తగ్గిపోయాయి. ఇక పూరి జగన్నాధ్ కూడా బాలీవుడ్ వైపే మనసు పెడుతున్నారట. ఆల్రెడీ సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో క్లారిటీ లేదు.