లిప్ లాక్‌తో రెచ్చిపోయిన అమీ జాక్సన్ , గేట్‌ వే ముందు ఇదేం పని అంటున్న నెటిజన్లు..

Published : Jul 23, 2023, 09:37 AM IST

హాలీవుడ్ యాక్టర్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది... స్టార్ హీరోయిన్ అమీ జాక్సన్... ప్రియుడితో ఇండియా టూర్ లో ఉన్న ఈ బ్యూటీ.. పబ్లిక్ లో లిప్ లాక్ లతో రెచ్చిపోయింది. 

PREV
17
లిప్ లాక్‌తో రెచ్చిపోయిన అమీ జాక్సన్ , గేట్‌ వే ముందు ఇదేం పని అంటున్న నెటిజన్లు..

మొదటి ప్రియుడితో పెళ్ళి కాకుండానే తల్లైన ఇండో అమెరికన్ యాక్ట్రస్ అమీ జాక్సన్... ప్రస్తుతం ఎడ్వర్డ్ జాక్ పీటర్ వెస్ట్‌ విక్ అనే ఇంగ్లీష్ యాక్టర్ తో డేటింగ్ లో  మునిగిపోయి ఉంది. ఇక తన ప్రియుడితో కలిసి రీసెంట్ గా ఇండియా వచ్చిన ఈ బ్యూటీ. ముంబయ్ లో వివిధ ప్రాంతాలు సందర్శిస్తూ.. టైమ్ గడుపుతున్నారు. 

27

ప్రస్తుతం ఈ ఇద్దరు వివిధ దేశాలను సందర్శిస్తు.. హనీమూన్ ట్రిప్ వేస్తున్నారు. ఐకానిక్ ప్రదేశాలను సందర్శిస్తూ, ఎప్పటికప్పుడు ఆ ఫోటోలు.. వాటికి సబంధించిన విషయాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగా ముంబయ్ లోని గేట్ వే ఆఫ్ ఇండియాను విజిట్ చేశారు.. ఈ స్టార్ కపుల్.. కాకపోతే అక్కడ పబ్లిక్ లో రెచ్చిపోయి చేయకూడని పనులు చేశారు. నెట్టింట్లో హాట్ న్యూస్ గా మారారు. 

37

ఇండియా టూర్ లో భాగంగా గేట్‌ వే ఆఫ్ ఇండియా, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌ లో తీసుకున్న ఫోటోలను పంచుకున్నారు స్టార్ కపుల్.. గేట్ వే ఆఫ్ ఇండియా ముందు లిప్ లాక్ లతో రెచ్చిపోయారు. పబ్లిక్ లో వీరు చేసిన రచ్చకు అక్కడ ఉన్నవారంతా.. షాక్ అయ్యారు.

47

ఎడ్ వెస్ట్‌ విక్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ఫోటోలో, ఈ జంట ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. గేట్‌ వే ఆఫ్ ఇండియా ముందు అమీ - ఎడ్ లిప్ లాక్ చేసుకుంటున్న ఈ పిక్ పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 
 

57

దీంతో పాటుగా వీరిద్దరూ ఒకరినొకరు కౌగించుకొని తీసుకున్న సెల్ఫీ ఫోటో కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది. అలానే తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ముందు నిలబడి ఉన్న మరో ఫోటోని కూడా ఎడ్ పంచుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.అమీ జాక్సన్ 2015 నుంచి బ్రిటన్ బిజినెస్ మ్యాన్ ఆండ్రియాస్ పనయియోటౌ కుమారుడు జార్జ్ పనయిటౌతో డేటింగ్ చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించింది. 
 

67

జార్జ్ తో  ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత, పెళ్ళి అవ్వకుండానే కాపురం చేసిన స్టార్ బ్యూటీ.. తాను ప్రెగ్నంట్ అంటూ.. ప్రకటించడంతో పాటు బేబీ బంప్ ఫోటోలు కూడా శేర్ చేసింది.  2019 లో పండంటి మగబిడ్డకు జన్మిచ్చిన జాక్సన్.. 2022 లో జార్జ్ తో బ్రేకప్ చేసుకుంది. అప్పటి నుంచి ఎడ్ వెస్ట్‌ విక్‌ తో డేటింగ్ ప్రారంభించింది.
 

77

మదరాసిపట్నం  అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అమీ.. హిందీలో ఏక్ దివానా థా' మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. రామ్‌ చరణ్‌ 'ఎవడు' సినిమాలో టాలీవుడ్‌ కు పరిచయమైంది.శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఐ సినిమాలో విక్రమ్ జోడీగా చేసిన ఈ బ్యూటీ..వరుసగా తమిళంలో సినిమాలు చేస్తూ వెళ్లింది. రజనీకాంత్ తో రోబో 2.O లో కీరోల్ చేసిన అమీ జాక్సస్.. ఎన్ని సినిమాలు చేసినా.. స్టార్ డమ్ రాకపోవడంతో.. ఫారెన్ చెక్కేసింది. 
 

click me!

Recommended Stories