కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. చిరు, చరణ్ కు జోడీగా హీరోయిన్లు కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే (Pooja Hegde)లు నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆచార్యకు మంచి మ్యూజిక్ అందించారు. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.