ఇక ఢీ షోలో ప్రియమణి కూడా కనిపించడం లేదు. జడ్జెస్ గా గణేష్ మాస్టర్, నందిత శ్వేతా, శ్రద్దా దాస్ వ్యవహరిస్తున్నారు. యాంకర్స్ గా హైపర్ ఆది, ప్రదీప్ ఉంటున్నారు. రష్మీ సుడిగాలి సుధీర్ వెళ్ళిపోయాక షో కొంచెం డల్ అయ్యింది. వారి స్థానంలో రవి కృష్ణ, నవ్య స్వామిని, అఖిల్ ని దింపారు.