బాలు మరణానికి అసలు కారణమదే!! ట్రీట్ చేసిన నర్సులు,డాక్టర్లు చెప్పిన ఇంట్రస్టింగ్ విషయాలు
First Published Sep 28, 2020, 11:56 AM ISTగాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం దేశవ్యాప్తంగా విషాదం నింపిన సంగతి తెలిసిందే. బాలు మరణానికి కరోనా కారణం కాదు.. ఆయన కరోనా నుంచి కోలుకున్నా ఇతర కారణాలే బాలు మరణానికి కారణమయ్యాయని ఎంజీఎం వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆస్పత్రి డాక్టర్,ఎస్బీ బాలుని ట్రీట్ చేసిన లీడ్ దీపక్ సుబ్రమణియన్ సభానాయగం ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే వాళ్ల హాస్పటిల్ లో ఉన్నప్పుడు ఆయన డాక్టర్స్ తో ,నర్స్ లతో ఎలా ఉన్నారు..ఎలా మొదట్లో తేరుకున్నారు. తర్వాత పరిస్దితి ఎలా విషమించించో చెప్పుకొచ్చారు. ఆ వివరాలు యధాతథంగా...