షారుఖ్ ఖాన్ సరసన నయన్ నటిస్తున్న జవాన్ సినిమా తుది దశకు చేరుకుంది.ఈ సినిమా చివరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది పూర్తి చేశాక నయనతార మాధవన్ హీరోగా నటిస్తున్న ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. . వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కొత్త దర్శకుడు శశికాంత్ రూపొందిస్తున్న ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈలోగా సినిమాలు, ఎండార్స్మెంట్స్ ఏవీ ఒప్పుకోవద్దని ఆమె అనుకుంటున్నది.