కృతి కర్బంద. 2009లో బోణీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త లాంటి సినిమాల్లో వరుసగా నటించింది. గ్లామర్.. నటన ఉన్నా.. టైమ్ బాగోలేక సక్సెస్ లు అందుకోలేకపోయింది కృతి. టాలీవుడ్ తరువాత కన్నడలో కూడా తన లక్ ను పరీక్షించుకుంది కృతీ కర్బంద. శాండిల్ ఉడ్ లో.. స్టార్ హీరోయిన్ హోదాను సాధించింది.