పెళ్ళి తరువాత కూడా తగ్గేదే లే అంటున్న కియారా అద్వాని, ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచిన రామ్ చరణ్ హీరోయిన్

Published : Apr 09, 2023, 07:11 AM IST

కియారా అద్వాని పెళ్ళి తరువాత కాస్తయినా గ్లామర్ డోస్  తగ్గిస్తుందనుకూన్నారు ఇంకాస్త పెరిగింది కాని.. తగ్గేదే లే అంటోంది కియారా అద్వాని.. మళ్ళీ తన గ్లామర్ విందు స్టార్ట్ చేసింది.   

PREV
17
పెళ్ళి తరువాత కూడా తగ్గేదే లే అంటున్న కియారా అద్వాని, ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచిన రామ్ చరణ్ హీరోయిన్

కియారా అద్వాని ఏమాత్రం తగ్గడంలేదు. సోషల్ మీడియాలో రెచ్చిపోయి రచ్చ చేస్తోంది బ్యూటీ. హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లను రెచ్చగోడుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ హీరో సిద్థార్ద్ మల్హోత్రాను ప్రేమించి పెళ్ళాడిన ఈబ్యూటీ.. పెళ్లి తరువాత కూడా హాద్దలు పెట్టకోకుండా ఆరబోస్తోంది. 

27

రీసెంట్ గా రెడ్ కలర్ డ్రెస్ లో..అందాల ఆరబోతక తెరలేపింది బ్యూటీ. క్లీవేజ్ షోతో రచ్చ రచ్చ చేసింది. ఎద అందాల చూపించి చూపించకుండా.. కవ్విస్తూ.. కుర్రాళ్లను రెచ్చగొడుతుంది. ఓర చూపులతో చంపేస్తోంది బ్యూటీ. సోకుల ఎర వేసి యూత్ ను ఆకర్షిస్తోంది. 
 

37

బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ పోతోంది కియారా అద్వాని.. ఇటు సౌత్  పై కూడా గట్టిగానే కన్నేసింది. ముఖ్యంగా టాలీవుడ్ లోకి మరోసారి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది బ్యూటీ. రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ లో నటిస్తోంది. శంకర్ డైరెక్టర్ చేస్తున్న ఈమూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. 

47

గతంలో రామ్ చరణ్ తో పాటు వినయ విధేయ రామ సినిమాలో నటించింది బ్యూటీ. అంతుకు ముందు మహేష్ బాబు జంటగా.. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా.. వినయ విధేయ రామ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 
 

57

ఇక కియారా పెళ్ళి విషయానికి వస్తే.. దాదాపు ఐదారేళ్ళ పాటు సీక్రేట్ గా ప్రేమించుకున్నారు సిద్ధార్థ్, కియారా. కానిఎక్కడా అఫీషియల్ గా బయటపడలేదు. ట్రోల్స్ పై కూడా పెద్దగా రియాక్ట్ అయ్యేవారు కాదు. తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకునేవారు. ఇక సడెన్ గా పెళ్ళి చేసుకుని షాక్ ఇచ్చారు కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా. పెళ్ళి తరువాతా వారు తమ బంధాన్నిఅఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 

67

ఇక చాలా కాలం ప్రేమలో మునిగి తేలిన ఈ ఇద్దరు తారలు.. ఈ ఏడాది (2023) పిబ్రవరి 7న పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్ళి రాజస్తాన్ లోని ప్యాలస్ లో రంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు, బందువులు మాత్రమే హాజరయ్యారున. వారి పెళ్ళి పోటోలు, వీడియోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు జంట. తరువాత తమ సోషల్ మీడియాల్లో కొన్ని మాత్రమే బయట పెట్టారు. 
 

77

ఇక  కియారా అద్వానీ వరుస సినిమాలతో మెరిసిపోతోంది. మె టాలీవుడ్ లో రామ్ చరణ్ జోడీగా..  గేమ్ చేంజర్ సినిమాతో పాటు... బాలీవుడ్ లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. ఈ ఏడాది పాన్ ఇండియా హీరోయిన్ గా సందడి చేయబోతోంది కియారా.  

click me!

Recommended Stories