ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా పెళ్ళి చేసుకుని..అలా విడిపోతున్నారు స్టార్ కపుల్స్..కాని కొంత మంది మాత్రం సుధీర్ఘ కాలంగా కాపురాలు చేస్తున్నారు. ఈక్రమంలో దాదాపు 18 ఏళ్ల కాపురం తరువాత ఆమధ్య విడాకులు తీసుకున్నారు తమిళ స్టార్ కపుల్స్ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్. ఇద్దరు పిల్లలు పెద్దవారు అయ్యారు. అయినా సరే విబేధాలవల్ల విడాకుల వరకూ వెళ్లారు స్టార్ కపుల్. వీళ్ళను కలపడానికి రజనీకాంత్ లాంటి వారు చేసిన ప్రయత్నాలు విఫలం అయినట్టు సమాచారం. ఈ క్రమంలో ఐశ్వర్య రజనీకాంత్ కు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే..?