దీనితో రేణుకా స్వామి.. పవిత్ర గౌడకు అశ్లీల ఫోటోలు, అసభ్యకర మెసేజ్ లు పంపాడట. దీనితో పవిత్ర ఈ విషయాన్ని దర్శన్ కి చెప్పినట్లు పోలిసుల విచారణలో తెలుస్తోంది. దర్శన్ మనుషులతో రేణుకా స్వామిని హత్య చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాదు బాడీని మాయం చేస్తే 30 లక్షలు ఇస్తానని కూడానా దర్శన్ కొందరికి ఆఫర్ ఇచ్చినట్లు పోలీసులు ఎంక్వరీలో తేలింది.