ఆ మాటలు వింటున్న రామచంద్ర(rama Chandra)బాధపడుతూ ఉంటాడు. ఆ తరువాత రామచంద్ర, జానకి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. జానకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ గురించి ఇద్దరు తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు వారిద్దరి మాటలు విన్న గోవిందరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. దాంతో రామచంద్ర జానకి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు విషయం తెలుసుకుని గోవిందరాజు(govindaraju)రామచంద్రను నిలదీయగా,అప్పుడు రామచంద్ర ధైర్యం తెచ్చుకొని నేనే చదివిస్తున్నాను నాన్న అని చెబుతాడు.