ఇప్పటికే రాజకీయ నాయకులు, క్రికెటర్స్ ‘పుష్ఫ రాజ్’ మేనరిజాన్ని ఫాలో అవడం చూశాం. అలాగే మార్కెట్ లోకి ‘పుష్ఫ’టీ షర్ట్స్, షర్ట్స్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ‘పుష్ఫ రాజ్’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఎందుకంటే పుష్ఫ రాజ్ అవతారంలో గణేశ్ విగ్రహాలను తయారు చేయడం, వాటిని పూజించడం ఆసక్తికరంగా మారింది.