లాస్ట్ వీక్ అంతా ఎందుకు గొడవపెట్టుకుంటున్నామో కూడా తెలియకుండా ఒకరిని మరొకరు తిట్టుకుంటూ గడిపేశారు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్.. ఇక ఇప్పుడు సెకండ్ వీక్ లో వారు గొడవపెట్టుకోవడం కోసం మంచి మంచి టాస్క్ లు వెతికి మరీ ఇస్తున్నాడు బిగ్ బాస్.
అందులో భాగంగానే ఇంట్లో రేషన్ కట్ చేసి.. తిండి కావాలంటే టాస్క్ లు ఆడాల్సిందే అన్న రూల్ ను తీసుకువచ్చాడు. ఈక్రమంలోనే ముడు గ్రూపులలకు రెండు టాస్క్ లు పెట్టారు. మొదటి టాస్క్ లో యష్మి టీమ్ గెలిచి.. మేజర్ రేషన్ ను సాధించింది. ఇక రెండో టాస్క్ లో నైనిక టీమ్ గెలిచింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోేసం ఇక్కడ క్లిక్ చేయండి.