ఓ ఆడా మగా కలిసి జీవిస్తుంటే దాన్ని లివింగ్ రిలేషన్ అంటారు. ఏళ్లుగా డైరెక్టర్ పూరి(Puri Jagannadh), హీరోయిన్ ఛార్మి కలిసి ఉంటున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ స్థాపించిన ఈ జంట నిర్మాణ భాస్వాములుగా కొనసాగుతున్నారు. ఈ బ్యానర్ లో మొదటి చిత్రంగా జ్యోతిలక్ష్మి తెరకెక్కింది. ఛార్మి ప్రధాన పాత్రలో పూరి తెరక్కించిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు.