మొత్తానికి పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్, బోయపాటి, కొరటాల తమ మార్క్ సినిమాలతో టాలీవుడ్ లో ముద్ర వేసుకున్నారు. ఈ నలుగురు డైరెక్టర్ల చివరి చిత్రాల్లో తమ మార్క్ సినిమా కాదనే అభిప్రాయలు వెల్లడయ్యాయి. దీంతో నెక్ట్స్ సినిమాలతోనైనా ఫ్యాన్స్, ఆడియెన్స్ అంచనాలను రీచ్ కావాల్సి ఉంది.