హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ తో పాటు మృణాల్ ఠాకూర్ , సుమంత్, మరియు ప్రత్యేక పాత్రలో.. సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా నటించారు. సౌత్ ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈమూవీ ఈరోజు థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతుంది. సీతారామం యుద్దం రాసిన ప్రేమ కథ క్యాప్షన్ తో తెరకెక్కిన ఈ మూవీ.. ఈరోజు (05 అగష్ట్) రిలీజ్ అవుతోంది. అయితే ఈమూవీ ముందుగా ఓవర్ సిస్ లో ప్రిమియర్స్ తో సందడి చేసింది.