`లవ్ టుడే` సినిమాతో హీరోగా పరిచయమైన ప్రదీప్ రంగనాథన్.. ఆ సినిమా విజయం తర్వాత దర్శకుడు అశ్వత్ మారిముత్తుతో కలిసి `డ్రాగన్` సినిమాలో నటించారు. ఈ సినిమాను ఏజీఎస్ సంస్థ నిర్మించింది. ఇందులో ప్రదీప్ రంగనాథన్కు జోడీగా అనుపమ పరమేశ్వరన్, గయాడు లోహర్ నటించారు. విజయ్ సిద్దు, జార్జ్ మరియన్, మిస్కిన్, గౌతమ్ మీనన్, హర్షద్ ఖాన్, కె.ఎస్.రవికుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు.