ప్రిన్స్ సెసిల్,బ్రహ్మాజీ,ప్రగతి, నర్రా శ్రీనివాస్ ముఖ్యమైన పాత్రలు పోషించిన ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, ఎడిటింగ్ నవీన్ నూలి హ్యాండిల్ చేశారు.