దివ్యని పిలిచి నా ధ్యాస అంతా నీ మీదే నేను మీ పాలిట విలన్ లాగా మారాను. మీ శోభనానికి అడ్డుపడుతున్నాను అంటూ తెగ నటిస్తుంది. కోరుకున్న పిల్లనిచ్చి పెళ్లి చేసావు ఇంతకన్నా ఏం కావాలి అంటాడు విక్రమ్. అంతే చేశాను అంతకుమించి ఏమీ చేయలేదు అందుకే పంతులు గారిని రమ్మన్నాను మీ శోభనానికి ముహూర్తం పెట్టడానికి అంటుంది రాజ్యలక్ష్మి.