దీంతోపాటు `నేను విన్నాను, నేను ఉన్నాను` అనే డైలాగ్ రాజకీయాల్లో వివాదం కావడంపై దర్శకుడు పరశురామ్స్పందిస్తూ, తన ఉద్దేశ్యం అది కాదని, హీరోయిన్కి హీరో ఇచ్చే భరోసా అని తెలిపారు. ట్రోల్స్, కాంట్రవర్సీ గురించి తనకు తెలియదని, తాను సోషల్ మీడియాని ఫాలో కాను అని చెప్పడం గమనార్హం. సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా గురించి ఈ రేంజ్లో చర్చ జరుగుతుంటే, అది తనకు తెలియదని దర్శకుడు చెప్పడంపై కూడా దారుణంగా ఏసుకుంటున్నారు నెటిజన్లు.