ఇదిలా ఉండగా అనసూయ యాంకర్ గా చేస్తున్న జబర్దస్త్ షోకి ' పక్కా కమర్షియల్' టీం అతిథులుగా హాజరయ్యారు. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా మారుతి, గోపీచంద్ జబర్దస్త్ షోకి అతిథులుగా హాజరయ్యారు.