ఖడ్గం, అత్తారింటికి దారేది, లౌక్యం, బాబు బంగారం లాంటి చిత్రాలు పృథ్వికి మంచి గుర్తింపునిచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చాలా చిత్రాల్లో నటించినప్పటికీ సంపాదించింది ఏమి లేదని అన్నారు. కరోనా వల్ల తాను చావుబతుకుల పరిస్థితిలోకి వెళ్లాల్సి వచ్చింది. అమెరికాలో ఉన్న మా అబ్బాయి డబ్బు పంపడం వల్ల సేవ్ అయ్యా.