తాను చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి చిత్రం లో నటించడం జరిగింది అని కమెడియన్ పృథ్వీ అన్నారు. అంతకు ముందు అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాల్లో నటించాను. చాలా రోజుల తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ గారి చిత్రంలో అవకాశం వచ్చింది అని పృథ్వీ అన్నారు. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలసి నటిస్తున్న చిత్రంలో పృథ్వీ కూడా నటించారు.